భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు గల కాలాన్ని పితృపక్షం లేదా మహాలయ పక్షం అంటారు. ఈ కాలం పితృదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. తమ తల్లిదండ్రులు ఎప్పుడు మృతిచెందారో తెలియని వారు ఈ పక్షంలో ఎప్పుడో ఒకరోజు వారి పేరిట తర్పణం విడిచి అన్నదానం చేస్తే ఎన్నో సుఖశాంతులు కలుగుతాయి.
No comments:
Post a Comment