Tuesday, August 23, 2011

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే...


దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేందుకు విష్ణుభగవానుడు ప్రతి యుగంలోనూ, ప్రతి కాలంలోనూ కొత్త అవతారాన్ని ధరిస్తూనే ఉంటానని చెప్పాడు. అందులో భాగంగా ఇప్పటి వరకు పది అవతారాలు ధరించాడు. శ్రీ మహావిష్ణువు తత్వాన్ని, ఆయన లీలామృతాన్ని కన్నుల ముందుంచే అక్షర కమలమిది.

No comments: